పి. సతాశివం

పళనిసామి సతాశివం (జననం:1949 ఏప్రిల్ 27) భారత ప్రధాన న్యాయమూర్తి. 2013 జూలై 19 న అల్తమస్ కబీర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.[1] ఇతను భారత 40వ ప్రధాన న్యాయమూర్తి, తమిళనాడు రాష్ట్రం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయిన రెండవ వ్యక్తి.[2]

పి. సదాశివం
2011 లో జస్టిస్ పి. సదాశివం
భారత ప్రధాన న్యాయమూర్తి
Incumbent
Assumed office
19 జూలై 2013
Appointed byప్రణబ్ ముఖర్జీ
భారత రాష్ట్రపతి
అంతకు ముందు వారుఅల్తమస్ కబీర్
పంజాబ్, హర్యానా హైకోర్టు
In office
20 ఏప్రిల్ 2007 – 8 సెప్టెంబరు 2007
వ్యక్తిగత వివరాలు
జననం (1949-04-27) 1949 ఏప్రిల్ 27 (వయసు 75)
కదప్పనల్లూరు, ఈరోడ్ జిల్లా, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిసరస్వతి సతాశివం
కళాశాలప్రభుత్వ న్యాయకళాశాల, చెన్నై

నేపధ్యము

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా లోని కదప్పనల్లూర్ గ్రామంలోని వ్యవసాయకుటుంబంలో జన్మించాడు. తండ్రి పళనిసామి, తల్లి నాచ్చియమ్మాళ్. తన గ్రామం నుండి బి. ఎ. పట్టభద్రుడయున మొదటి వ్యక్తి ఈయనే. తర్వాత చెన్నై లోని ప్రభుత్వ న్యాయకళాశాల నుండి న్యాయవిద్యను పూర్తిచేశాడు.[3]

బయటి లంకెలు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ